- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భోజనం చేసిన వెంటనే వీటిని తింటున్నారా?
by Disha Web Desk 10 |
X
దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది భోజనం చేసిన వెంటనే పండ్లను తింటూ ఉంటారు. కొంతమంది అన్నంలో అరటిపండు, మామిడి పండును తీసుకుంటారు. అయితే భోజనం చేసిన వెంటనే ఈ పండ్లు తీసుకోకూడదని పోషకాహార నిపుణులు వెల్లడించారు. భోజనానికి, పండ్లు తినడానికి మధ్య 30 నిముషాలు సమయం ఉండాలట.
1. సిట్రస్ పండ్లలో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యాసిడ్ పాలతో కలిస్తే.. అది గడ్డకట్టేలా చేస్తుంది. దీని దృష్టిలో పెట్టుకొని ముందు పాలను తీసుకొని కొంత సమయం తర్వాత సిట్రస్ పండ్లను తీసుకుంటే మంచిది.
2. పాలకూర, పన్నీర్ కాంబినేషన్ మన ఆరోగ్యానికి మంచిది కాదని పోషకాహార నిపుణులు తెలిపారు. పాలక్ పన్నీర్ కలిపి తింటే.. శరీరానికి ఐరన్ అందదు. పాలకూర, పన్నీర్ కాంబినేషన్ వల్ల ఐరన్ లోపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కలిపి తీసుకోకండి.
Read More..
Next Story